ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్: ప్రాక్టికల్స్ & పబ్లిక్ పరీక్షల్లో కొత్త రూల్

చిన్న తప్పు చేసినా వెంటనే పట్టుబడేలా కఠిన నిఘా ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, పబ్లిక్ పరీక్షలను పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై పరీక్షలు జరిగే ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా తప్పనిసరి.…

Read more